అకాల వర్షం రోడ్లన్నీ జలమయం

82பார்த்தது
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోగల పలు ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. చందానగర్ మియాపూర్ తదిత ప్రాంతాలలో మధ్యాహ్నం నుండే అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్ష కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు తెలిపారు. వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు.