నేతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మొదటి పూజ

78பார்த்தது
నేతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మొదటి పూజ
వినాయక చవితి ఉత్సావాలు సందర్భంగా శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ వాంబె కాలనీలో నేతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్ని తీర్థం ప్రసాదం స్వీకరించారు. ఈ ఉత్సావాలు పదకొండు రోజులు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పూజ కార్యక్రమంలో పాల్గొనాలని వారు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி