లడ్డూ వేలం పాటలో 3లక్షలకు ఉమాకాంత్ కైవసం

73பார்த்தது
లడ్డూ వేలం పాటలో 3లక్షలకు ఉమాకాంత్ కైవసం
గణపతి నిమజ్జనం మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ క్రెజీ యూత్ అసోసియేషన్ వారి గణపతి వేలం పాటలో మార్కెండేయ నగర్ నివాసి ఉమాకాంత్ 3 లక్షలకు కైవసం చేసుకున్నారు. రమేష్ రెడ్డి అయనకు శాలువాతో సత్కరించారు. గణపతి ఆశీస్సులు ఎల్లవేళల్ల అతనికి ఉండాలని కోరారు.

தொடர்புடைய செய்தி