చోరీ కేసును ఛేదించిన పోలీసులు

55பார்த்தது
రంగారెడ్డి రాజేంద్రనగర్ సైబరాబాద్ కమిషనరేట్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో జరిగిన 50 లక్షల రూపాయల చోరీ కేసును పోలీసులు గురువారం ఛేదించారు. మొత్తం 11 మంది నిందితులలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుండి 17 లక్షల రూపాయల నగదు స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி