లడ్డును లక్ష మూడు వేలకు కైవసం చేసుకున్న శిరాందాస్ నరేందర్

67பார்த்தது
లడ్డును లక్ష మూడు వేలకు కైవసం చేసుకున్న శిరాందాస్ నరేందర్
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్ నవోదయ యూత్, ఉత్సవా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డు 1, 03, 000 వేలకు శిరాందాస్ నరేందర్ కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం 91వేలకు పలికింది. ఇప్పటి వరకు ఏడు సార్లు లడ్డు కైవసం చేసుకున్నట్లు నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమం కోట శ్యాం, మగిడిమరి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி