మైలర్ దేవ్ పల్లి డివిజన్ లో భక్తిశ్రద్ధతో నవరాత్రి ఉత్సవాలు

50பார்த்தது
మైలర్ దేవ్ పల్లి డివిజన్ లో భక్తిశ్రద్ధతో నవరాత్రి ఉత్సవాలు
వినాయక నవరాత్రి ఉత్సవాలు మహిళాదేవుపల్లి డివిజన్ పరిధిలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా గణపతి పూజ నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్ బుద్వేల్ లో నవ యువ యూత్ క్లబ్ సహాయ కార్యదర్శి కొంపల్లి జగదీష్ దంపతులు పూజలు నిర్వహించారు. వక్రతుందా యూత్ అసోసియేషన్ వారు హోమం, అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. అన్న వితరణ కార్యక్రమంలో 2000 మంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி