నేడు రాజేంద్రనగర్ లో ఎమ్మెల్యే పర్యటన

76பார்த்தது
నేడు రాజేంద్రనగర్ లో ఎమ్మెల్యే పర్యటన
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లి బుద్వేల్ వర్మ కాలనీల్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ పాల్గొని నిర్వహిస్తారని నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి, పలుగు చెరువు మహేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி