టీకాలపై అవగాహన కల్పిస్తున్న కమ్యూనిటీ ఆర్గనైజర్ గౌరీ

60பார்த்தது
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో శివరాంపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రేమవతి పేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెదడువాపు నిరోధక టీకాలు వేశారు. వారికి మెదడు వాపు నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు, టీకాలు వేయడం ద్వారా పిల్లల్లో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని ఆమె తెలియచేసారు. మెదడువాపు వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం ఇబ్బంది పడాలన్నారు.

தொடர்புடைய செய்தி