గణనాధుని లడ్డూ 10 లక్షల రూపాయలకు కైవసం

65பார்த்தது
గణనాధుని లడ్డూ 10 లక్షల రూపాయలకు కైవసం
రాజేంద్రనగర్ ఉప్పరపల్లి వీరాంజనేయ భక్త సమాజ్ గణేష్ మండపంలో ప్రతిష్టించిన గణనాధుని లడ్డూను రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి వాస్తవులు పోరెడ్డి శ్రీకాంత్ రెడ్డి , పోరెడ్డి శ్రీపాల్ రెడ్డి 10 లక్షల రూపాయలకు కైవసం చేసుకున్నారు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుని మండప నిర్వాహకులు మంగళవారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా మండప ఆవరణలో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం లడ్డూ వేలం పాటను నిర్వహించారు.

தொடர்புடைய செய்தி