ఆరంఘర్ చొరస్తాలో బిఆర్ఎస్ నేతల ఆందోళన ధర్నా

73பார்த்தது
మాజీ మంత్రి సబితారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలననిరసిస్తూ గురువారం ఆరంఘర్ చొరస్తా బిఆర్ఎస్ నేతలు పార్టీ నాయకులు, రహదారిపై బైఠాయించి ఆందోళన చేప ట్టారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటనినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులుఎస్ వెంకటేష్, సోమ శ్రీనివాస్ గుప్త గుమ్మడి కుమార్, నరేష్ యాదవ్ మహేష్ నేత తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி