నిజాంపెట్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

70பார்த்தது
నిజాంపెట్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం రాజీవ్ గృహ కల్పలో స్వచ్ఛ అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్(అర్బన్) జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ శిల్పా రెడ్డి నేతృత్వంలో బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది.

தொடர்புடைய செய்தி