కనుల పండువగా శ్రీనివాస కల్యాణం

77பார்த்தது
మామిడిపల్లిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ నక్షత్రం సందర్భంగా ఆదివారం శ్రీనివాస కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆలయ పూజారి సుధీర్ ఆధ్వర్యంలో ఉదయం శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ మహోత్సవం కొనసాగింది. కళ్యాణాన్ని వీక్షించేందుకు స్థానిక భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ఈవో మురళీకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

தொடர்புடைய செய்தி