మహిళ అదృశ్యం

65பார்த்தது
మహిళ అదృశ్యం
వితంతు మహిళ అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తుక్కుగూడ ప్రాంతానికి చెందిన రమాదేవికి భర్త 12 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు కుమారులు, అత్తను పోషిస్తుంది. ఆదివారం ఉదయం బయటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆమె సాయంత్రం వరకు కూడా తిరిగి రాలేదు. స్థానికంగా గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె అత్త పీస్ లో పిర్యాదు చేసింది.

தொடர்புடைய செய்தி