మహేశ్వరం లో సీఎం రేవంత్ పర్యటన

78பார்த்தது
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో రెవెన్యూ పరిధిలో వృత్తి నైపుణ్యం యూనివర్సిటీ ఏర్పాటు చేయుటకు రెవెన్యూ అధికారులు గుర్తించిన 57 ఎకరాల స్థలాన్ని ఆదివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎం స్థలానికి సంబంధించిన మ్యాప్ ను పరిశీలిస్తు సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி