సరూర్ నగర్ లో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

78பார்த்தது
సరూర్ నగర్ లోని మినీ ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది, గణేష్ నిమజ్జనం కొరకు 8 క్రేన్లు ఏర్పాటు చేశారు. అధికారులు, ఇద్దరు డిసిపిలు, ఒక అడిషనల్ డీసీపీతో సహా 400 మంది పోలీసులచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, 500 మంది మున్సిపల్ సిబ్బంది సరూర్ నగర్ చెరువు వద్ద విధుల్లో ఉన్నారు, ప్రతి దృశ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి పూర్తిగా 77 కెమెరాలు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி