అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా: మున్సిపల్ చైర్మన్

73பார்த்தது
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా: మున్సిపల్ చైర్మన్
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తానని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి 8వ అండర్ డ్రైనేజీ పనులు వార్డులో 6లక్షలతో అండర్ డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సరఫరా లాంటి వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி