దశలవారీగా అభివృద్ధి పనులు: మున్సిపల్ చెర్మన్

77பார்த்தது
దశలవారీగా అభివృద్ధి పనులు: మున్సిపల్ చెర్మన్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్ పల్లి పటేల్ గూడా 12వ వార్డు (శివారెడ్డి కాలనీలో) 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నిధులతో సిసి రోడ్డు పనులను ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. దశలవారీగా ఆదిభట్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సాయ శక్తుల కృషి చేస్తున్నానని మర్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி