సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్‌లో ఓరియంటేషన్ కార్యక్రమం

70பார்த்தது
సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్‌లో ఓరియంటేషన్ కార్యక్రమం
ఇబ్రహీంపట్నంలో బుధవారం సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బి. టెక్. మొదటి సంవత్సరం విద్యార్థులకు 'ఓరియంటేషన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు సోషల్ మీడియాలో సమయం వృధా చేయకుండా ఉన్న సమయాన్ని పాఠ్యాంశాలపై దృష్టి పెట్టి చదవాలన్నారు.

தொடர்புடைய செய்தி