అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

75பார்த்தது
అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ఆస్తులు, ఇళ్ల వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పాక్షికంగా, రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. ఏ మేరకు నష్టం వాటిల్లిందో వివరాలు సమర్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி