గంజాయి విక్రేతల అరెస్ట్

51பார்த்தது
గంజాయి విక్రేతల అరెస్ట్
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదిబట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రం మల్కాన్జరి ప్రాంతానికి చెందిన బిశ్వజిత్ మధు, సంతోష్ సర్కార్ కొన్నేళ్లుగా గంజాయి విక్రయిస్తున్నారు. కొంగరకలాన్ లో పనిచేస్తున్న వారికి ఒడిశా నుంచి తీసుకు వచ్చిన గంజాయి విక్రయిస్తున్నారు. ఆదిబట్ల పోలీసులు దాడిచేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி