కేటీఆర్ సమక్షంలో భారీ చేరికలు

75பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు రుణమాఫీ దీక్ష నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో నియోజకవర్గ పరిధిలో గల పలు మండలాల నుండి కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి కేటీఆర్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி