రైతు రుణమాఫీ ధర్నా.. కేటీఆర్ హాట్ కామెంట్స్

81பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు రుణమాఫీ ధర్నాలో పాల్గొన్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ పోయినంక మా షాబాద్ కు, చేవెళ్లకు కల పోయిందని ఓ పెళ్లికి వెళితే రవీందర్ రెడ్డి అనే తమ్ముడు చెప్పాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైనయ్ అని, రాష్ట్రంలోని ప్రతి రైతు అనుకుంటున్నాడు అని ఆవేదన తెలిపినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி