చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు కీలక వ్యాఖ్యలు

81பார்த்தது
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వ్యవహారంపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ శనివారం స్పందించారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాయని ఆయన అన్నారు. ఉత్తమమైన ఆవు నెయ్యి కిలోకు వెయ్యి ఉంటుంది. కానీ 320కి ఎలా కోట్ చేస్తారు అది కల్తి నెయ్యి కావచ్చు అని ఆరోపించారు. బాధ్యులను గుర్తించి వెంటనే వారిని శిక్షించాలని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி