చేవెళ్లకు కల పోయింది కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

84பார்த்தது
కేసీఆర్ పోయినంక మా షాబాద్ కు, చేవెళ్లకు కల పోయిందని ఓ పెళ్లికి వెళితే రవీందర్ రెడ్డి అనే తమ్ముడు చెప్పాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైనయ్ అని రవీందర్ రెడ్డి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి రైతు అనుకుంటున్నాడు అని అన్నట్లు గుర్తు చేశారు. చేవెళ్ల పట్టిన కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు రుణమాఫీ దీక్ష కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ సభను ఉద్దేశించి మాట్లాడారు.

தொடர்புடைய செய்தி