చేవెళ్ల రైతు రుణమాఫీ ధర్నా

66பார்த்தது
రైతులకు అందరికీ రుణమాఫీ చేయని ప్రభుత్వ తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం చేవెళ్ల పట్టణంలో జరిగిన రుణమాఫీ ధర్నా పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు పెంటనోళ్ళ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி