సీఎం సలహాదారుడుని కలిసిన గడ్డిఅన్నారం పాలకవర్గం

63பார்த்தது
సీఎం సలహాదారుడుని కలిసిన గడ్డిఅన్నారం పాలకవర్గం
గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ చిలుక మధు సూదన్ రెడ్డి పాలకవర్గంతో కలిసి సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరా చారి, డైరెక్టర్లు మేకం లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, అంజయ్య, రఘుపతి రెడ్డి, గణేశ్ నాయక్, నర సింహ, బండి మధుసూదన్ రావు, నవరాజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி