రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు

65பார்த்தது
రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వీర్‌ సావర్కర్‌‌పై నిరాధార ఆరోపణలు చేశారని గతంలో సావర్కర్‌ మనవడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు శనివారం రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. అక్టోబర్‌ 23న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.

தொடர்புடைய செய்தி