రేపు అయోధ్యకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

64பார்த்தது
రేపు అయోధ్యకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆమె అయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదే విధంగా హనుమాన్‌ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సరయూ పూజ, హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ముర్ము రేపు సాయంత్రం 4 గంటలకు అయోధ్యకు చేరుకోనున్నారు.

தொடர்புடைய செய்தி