రేపు తెలంగాణ‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

56பார்த்தது
రేపు తెలంగాణ‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
హైదరాబాద్‌ నగరానికి ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు.

தொடர்புடைய செய்தி