రామ్ చ‌ర‌ణ్, దిల్‌రాజుల‌ కోసం ‘విశ్వంభ‌ర‌’ వాయిదా వేస్తున్నాం: వ‌శిష్ట(వీడియో)

83பார்த்தது
రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న 'గేమ్ ఛేంజ‌ర్' చిత్రం సంక్రాంతికి రీలిజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ మూవీ కోసం సంక్రాంతికి విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభ‌ర'ను వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఈ మేరకు శనివారం జరిగిన ఈ మూవీ టీజ‌ర్‌ విడుద‌ల కార్యక్రమంలో డైరెక్టర్ వ‌శిష్ట మాట్లాడారు. 'మొన్న‌టివ‌ర‌కు సంక్రాంతికే వద్దాం అనుకున్నాం. కానీ రామ్ చ‌ర‌ణ్, దిల్‌ రాజుల‌ కోసం విశ్వంభ‌ర‌ వాయిదా వేస్తున్నాం' అంటూ చెప్పారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி