నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

532பார்த்தது
నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్- నాగర్‌కోయిల్, మదురై- బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి. చెన్నై సెంట్రల్, మదురై జంక్షన్ స్టేషన్లలో వేడుకలు జరగనున్నాయి. మూడో రైలు యూపీలోని మీరట్- లక్నో మధ్య నడవనుంది.

தொடர்புடைய செய்தி