రైతుబంధు నిధులు విడుదల చేయకుంటే రైతులతో ఆందోళన చేస్తాం

84பார்த்தது
రైతుబంధు నిధులు విడుదల చేయకుంటే రైతులతో ఆందోళన చేస్తాం
రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేయక తప్పదని తెలంగాణ రాష్ట్ర మాజీ జడ్పిటిసిల ఫోరం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలతో పాటు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు.

தொடர்புடைய செய்தி