విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించండి

57பார்த்தது
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించండి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో మంగళవారం ఏడీఈలు, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ అశోక్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో విద్యుత్తు శాఖ పరంగా ఎలాంటి నష్టం జరగకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించినందుకు అధికారులను, సిబ్బందిని అభినందించారు.

தொடர்புடைய செய்தி