నిజామాబాద్ 49వ డివిజన్లో పర్యటించిన కమిషనర్ మకరంద్

80பார்த்தது
నిజామాబాద్ 49వ డివిజన్లో పర్యటించిన కమిషనర్ మకరంద్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 49 వ డివిజన్ లో శుక్రవారం కమిషనర్ మకరంద్ పర్యటించారు. 49వ డివిజన్ లోని ఫిక్చర్ ప్యాలెస్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య తోపాటు గణేష్ నిమజ్జనం రూటు, డ్రైనేజీ వ్యవస్థను కమిషనర్ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ వెంట 49వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు విజయ్, ట్రాఫిక్ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி