భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలి - బట్టి

79பார்த்தது
భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలి - బట్టి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி