స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి: పార్థసారథి

63பார்த்தது
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి: పార్థసారథి
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి సూచించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி