ఉత్తమ సేవలు అందించినందుకు డా. ప్రతిమా రాజ్ కు ఉత్తమ అవార్డు

661பார்த்தது
ఉత్తమ సేవలు అందించినందుకు డా. ప్రతిమా రాజ్ కు ఉత్తమ అవార్డు
నిజామాబాద్ కు చెందిన ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ డి ప్రతిమా రాజ్ కు కార్యనిర్వాహక ఛైర్మన్ హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోశి చేతుల మీదుగా ఉత్తమ అవార్డును జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం అందజేశారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు వైద్య సేవలు అందించినందుకుగాను, ప్రభుత్వాసుపత్రి ఖ్యాతిని పెంచినందుకు గాను ఈ అవార్డును ప్రధానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி