నేలకొరిగిన విద్యుత్ స్తంభం

52பார்த்தது
నేలకొరిగిన విద్యుత్ స్తంభం
నిజామాబాద్ రూరల్ మండలం కేశపూర్ గ్రామం మీదుగ ఓడియాట్పల్లి వెళ్లే రహదారిలో పంట పొలాల్లో ఉన్నటువంటి విద్యుత్ స్తంభం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేలకొరిగింది. దీనితో రెండు గ్రామాల మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అధికారులు సకాలంలో స్పందించి విద్యుత్ స్తంభాన్ని తీసివేసి త్వరగా మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி