ఆటోకు బొగ్గు లారీ ఢీ.. డ్రైవర్ మృతి

579பார்த்தது
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి మేకల సంతకు వచ్చి మేకలు కొనుగోలు చేసి తిరిగి నవీపేట్ కు చెందిన ఆటోలో వెళుతుండగా నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బిద్రెల్లి సమీపంలో ఆటోకు బొగ్గు లారీ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ ముజీబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం మహారాష్ట్రలోని ధర్మాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

தொடர்புடைய செய்தி