108 అంబులెన్స్‌లో మహిళ పస్రవం

82பார்த்தது
108 అంబులెన్స్‌లో మహిళ పస్రవం
భీంగల్ మండలం గంగరాయి గ్రామానికి చెందిన శైలజ (25) అనే మహిళను 4వ కాన్పు కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికం అవడంతో సిబ్బంది ఈయంటి త్రిషాల, పైలట్ తిరుపతిలు వైద్య సహాయం అందించి సాధారణ కాన్పు జరిపారు. క్షేమంగా ఉన్న తల్లిబిడ్డలను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బంది పనితీరుకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி