బోధన్ లో ఏకచక్ర నగర్ కాలనీలో హోలీ సందర్భంగా ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహణ జరుగుతుందని కాలనీ ప్రముఖుల తెలిపారు. ఈ కుస్తీ పోటీ నిర్వహణకు బందోబస్తు కల్పించాలని శనివారం సిఐ వీరయ్య కు వినతిపత్రాన్ని కాలనీ ప్రముఖులు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అశోక్ రెడ్డి, సూర్య ప్రకాష్, గంధం రాజేష్, నారాయణ, భీములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.