ఘనంగా శ్రీ మాత్రే దేవి శోభాయాత్ర

158பார்த்தது
ఘనంగా శ్రీ మాత్రే దేవి శోభాయాత్ర
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తట్టికోట్ కాలనీలోని శ్రీ మాత్రే దేవి శరనవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్టించి ఈ శరణ నవరాత్రులు వైభవంగా పూజలు, మంగళ హారతులు నిర్వహించారు. మంగళవారం అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభయత్రలో పిల్లల చేత వివిధ దేవతా మూర్తుల వేషధారణలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி