అక్రమ ఇసుక రవాణా పై పంజా విసిరిన రూరల్ ఎస్సై

11227பார்த்தது
అక్రమ ఇసుక రవాణా పై పంజా విసిరిన రూరల్ ఎస్సై
బోధన్ రూరల్ పరిధిలోని బోధన్, సాలుర మండలాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు వాహనాలను రూరల్ ఎస్సై నాగనాథ్ పట్టుకోనీ శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ వాహనాలపై తదుపరి చర్యలకు గానూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా తహసిల్దార్ కు వివరాలు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி