అరుణాచలంకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు

83பார்த்தது
అరుణాచలంకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు
బోధన్-అరుణాచలం టూర్‌ ప్యాకేజ్‌లో భాగంగా అరుణాచల గిరి ప్రదక్షణ కొరకు ఆర్టీసీ బస్సును సోమవారం మధ్యాహ్నం 3: 00 గంటలకు బోధన్ బస్టాండ్ నుంచి డిపో మేనేజర్‌ శ్రీనివాస్ ప్రారంభించారు. బస్సుకు పూజలు నిర్వహించి ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி