అంబేద్కర్ కి నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

350பார்த்தது
అంబేద్కర్ కి నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
నిజామాబాద్ జిల్లా బోధన్ లో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బోధన్ పట్టణ అధ్యక్షుడు తాడెం అబ్బయ్య, మాదిగ అధ్యక్షుడు MPRS బోధన్ టౌన్ నాయకులు పర్వకోల్ల వినోద్, లింగ డోల సాయిలు, కనకయ్య, లింగడోల్ల బాలయ్య పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி