బోధన్ మండలం కుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన జమాన్ బాలాజీ తన చరవాణి సెప్టెంబర్ 2023లో పోయిందని బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దానిని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి చరవాణిని బాధితునికి బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై నాగనాథ్ అందించారు.