మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న టిజివిపి నాయకులు బోధన్

1063பார்த்தது
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న టిజివిపి  నాయకులు  బోధన్
ప్రభుత్వ పాఠశాలలో మండలంలోని జడ్. పి. హెచ్. ఎస్ కల్దుర్కి పాఠశాలలను తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ ఆద్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అలాగే మెనూ ప్రకారం ఉండాలని అదే ఏమైనా తేడా ఉంటే నాణ్యమైన భోజనం అందించకపోతే టిజివిపి నాయకులకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி