73 సవంత్సరాలుగా వినాయకుని ప్రతిష్టాపన

2449பார்த்தது
బోధన్ లోని జంగంగల్లి లో శివ గణేష్ మండలి కాలనీలో గల ప్రధాన కూడలిలో శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. వారు మాట్లాడుతూ గత 73 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని ప్రతిష్టిస్తున్నామని అనేకమంది భక్తులు వస్తూ ఉంటారని అన్నారు. ఇక్కడ ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, ఈనెల 27వ తేదీ రోజున లడ్డూ వేలంపాట, 28న నిమజ్జనం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ వారు కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி