సంగోజిపేట్ తాండలో మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య

65பார்த்தது
సంగోజిపేట్ తాండలో మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సంగోజిపేట్ తండాకు చెందిన భగవత్ శిరీష శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లింగంపేట్ మండలానికి చెందిన శిరీషకు సంగోజిపేట్ తండాకు చెందిన నరేష్ తో ఇటీవలే పెళ్లి జరిగింది. ఈ ఆత్మహత్యతో గొడవలు జరిగే సమాచారం అందుకున్న పట్టణ రూరల్ సీఐలు మున్నూరు కృష్ణ, సత్యనారాయణ గౌడ్ చేరుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన మరికొంత సమాచారం తెలియాల్సి వుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி