లబ్ధిదారులకు రుణాలు అందజేయాలి

76பார்த்தது
లబ్ధిదారులకు రుణాలు అందజేయాలి
ఆర్మూర్ పట్టణంలోని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కమలాపురం రాజన్న మీడియా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపురం రాజన్న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందించాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రుణాలు అందజేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி